Skip to main content

Education

Education
1) 60యేళ్ళు పూర్తి చేసుకున్న ఏ సంస్థ డైమండ్ జూబ్లీ వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు ?
జ: నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ( NMDC)
2) రాష్ట్రంలో 12 రిజర్వాయర్లలో 85 లక్షల రొయ్యలను పెంచుతున్న ప్రభుత్వం… వీటిని మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ రొయ్యల పేరు ఏంటి ?
జ: నీలకంఠ రొయ్యలు
3) తుక్కు ఆధారిత ఉక్కు పరిశ్రమ ( ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ – EAF) ను ఎక్కడ ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయించినట్టు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ తెలిపారు ?
జ: పాల్వంచలో ( భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా )
4) భారత రైల్వేల్లో ఏ1 కేటగిరి స్టేషన్లలో రాష్ట్రంలోని ఏ రైల్వే స్టేషన్ కు స్థానం దక్కింది ?
జ: కాచిగూడ
(నోట్: దేశంలోనే వంద శాతం LED వెలుగులు గల విరజిమ్ముతోంది. దీనికి 100యేండ్ల చరిత్ర ఉంది.)
5) 1916లో నిజాం స్టేట్ రైల్వే ఆధ్వర్యంలో కాచిగూడ రైల్వేను ఎవరు నిర్మించారు ?
జ: ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
6) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పనుల కోసం ఎన్ని కోట్ల బాండ్ల జారీ చేయనుంది ?
జ: రూ.వెయ్యి కోట్లు
7) అభివృద్ధి పనులకోసం బాండ్ల ద్వారా నిధులను సేకరించిన దేశంలోని మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏది ?
జ: పుణె మున్సిపల్ కార్పొరేషన్
8) హైదరాబాద్ మెట్రో రైలు సిగ్నలింగ్ వ్యవస్థలో ఏరో స్పేస్, డిఫెన్స్ రంగాల్లో వినియోగించే థాలెస్ టెక్నాలజీని వాడుతున్నారు. ప్రపంచంలో మేటి సాంకేతిక పరిజ్ఞానం ఇది. ఏ సంస్థ ఈ టెక్నాలజీని HMR కి అందిస్తోంది ?
జ: ఫ్రాన్స్ కు చెందిన థాలెస్ టెక్నాలజీ
9) విశాఖపట్నంలో జరిగిన సబ్ మెరైన్ స్వర్ణోత్సవాల్లో ( 50యేళ్ళు) ఎవరు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు ?
జ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
10) భారత నౌకాదళంలో 1967లో చేరిన మొదటి సబ్ మెరైన్ ఏది ?
జ: INS కల్వరి
11) రక్షణ రంగంలో విశిష్ట సేవలు అందించే విభాగానికి ఇచ్చే అరుదైన అవార్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ కలర్స్ పతాకాన్ని ఏ విభాగానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అందించారు ?
జ: ఇండియన్ నేవీ సబ్ మెరైన్ విభాగం
(నోట్: సబ్ మెరైన్ లెఫ్టినెంట్ కమాండర్ తేజేందర్ సింగ్ ఈ పతాకాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు )
12) ఆధార్ తో పాన్ కార్డు అనుసంధానానికి గడువును ఎప్పటి దాకా కేంద్రం పొడిగించింది ?
జ: 2018 మార్చి 31
13) రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఏ రియాల్టీ దిగ్గజ కంపెనీలోని 8 మంది డైరక్టర్లను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ సస్పెండ్ చేసింది ?
జ: యూనిటెక్
14) భారత్ లో అందమైన దస్తూరి నేర్పే 36మంది చేతిరాత నిపుణుల్లో ఏపీకి చెందిన ఎవరు ఎంపికయ్యారు ?
జ: పి.భువనచంద్ర (విజయవాడ)
15) ఆయుధాల సరఫరా, ఎగుమతులను నియంత్రించే వాసెనార్ బృందంలో భారత్ ఎన్నో సభ్యదేశంగా చేరింది ?
జ: 42వ
16) ప్రపంచంలో అత్యుత్తమ ఫుట్ బాలర్ కు ఇచ్చే ప్రతిష్టాత్మక బ్యాలన్ డి ఓర్ అవార్డు -2017 ను ఎవరికి ఇచ్చారు ?
జ: క్రిస్టియానో రొనాల్డో ( పోర్చుగల్ ) (ఇప్పటికి 5 సార్లు గెలుచుకున్నాడు )

Comments

Popular posts from this blog

Education

Education Sandeep Velichala: 👤🌡➖➖➖➖➖➖➖➖➖ *స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త అండర్స్ సెల్సియస్..జయంతి నేడు* ➖➖➖➖➖➖➖➖🌸🌸🍃 *★సెల్సియస్ అనేది ఉష్ణోగ్రత కొలత యొక్క స్థాయి మరియు ప్రమాణం, దీనిని సెంటిగ్రేడ్ అని కూడా అంటారు.* ● స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త అండర్స్ సెల్సియస్ (1701-1744) ఇటువంటి ఉష్ణోగ్రత స్కేల్ ను అభివృద్ధి చేయడంతో దీనికి సెల్సియస్ అనే పేరు వచ్చింది. డిగ్రీ సెల్సియస్ (°C) సెల్సియస్ స్కేల్ పై ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతను సూచించవచ్చు అలాగే ఉష్ణోగ్రత విరామం, రెండు ఉష్ణోగ్రతల లేదా ఒక అనిశ్చితి మధ్య తేడా సూచించేందుకు ఒక కొలమానం. ● అండర్స్ సెల్సియస్‌కు చెందిన అసలు థర్మామీటర్‌కు ఒక ఉదాహరణ. గమనిక ఇది రివర్స్‌డ్ స్కేల్, ఇక్కడ 0 అనగా నీరు మరిగే పాయింట్ మరియు 100 అనగా నీరు గడ్డ కట్టే పాయింట్. *●సెల్సియస్ ఉష్ణ మాపకం* దీనిని 1742 లో స్విడిష్ శాస్త్రవేత్త అయిన ఆండ్రీ సెల్సియస్ (1701–1744) కనుగొన్నాడు. ఈయన కనుగొన్న ఉష్ణోగ్రతా మానాన్ని సెల్సియస్ ఉష్ణోగ్రతామానం, లేదా సెల్సియస్ స్కెలు అందురు. ఉష్ణమాపకమును మొదట మంచు ముక్కలలో ఉంచి మంచు ముక్కలు కరిగునపుడు పాదరస మట్టాన్ని గుర్తించి 0°C గా తీసుక...

Fidha movie download

 Latest movie fidha.  Amazing   movie  . Telugu latest movie FIDTE2017SCRPART-1.mkv.mp4 | openload https://openload.co/f/-ECwOfj4TNw/# Click an download the movie

Education

Education  Sandeep Velichala: 27-11-2017 📌📌#మౌంట్_అబు_గ్రానైటిక్_బతోలిత్📌📌 🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔🏔 రాజస్థాన్, ఇండియా 1165 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ అబు, ఆరావళి శ్రేణిలో ఎత్తైన ప్రదేశం. గుజరాత్ సరిహద్దు సమీపంలో రాజస్థాన్లో ఉంది. మౌంట్ అబూ ఒక చదునైన గ్రానైట్ బానోలోత్ 1722 మీటర్ల ఎత్తు ఉన్న గురుషీకర్ అత్యధిక ఎతైన శిఖరం. గ్రానైట్ బ్లాక్స్లో రసాయనిక వాతావరణం యొక్క ప్రభావం నుండి బయటికి వస్తున్నట్లుగా, అనేక కవచాలు మరియు బండరాళ్ల బొమ్మలు చూడవచ్చు. 1980 ల మధ్యకాలంలో ఈ జియోమార్ఫోలాజికల్ అద్భుతాలను మరియు గ్రానైట్ల మీద రసాయన వాతావరణం యొక్క సుందరమైన సన్నివేశాలను ఉన్నాయి.  నకికి సరస్సుకి ఎదురుగా ఉన్న ప్రసిద్ధ TOAD ROCK కూడా రసాయన వాతావరణానికి ఒక ఉదాహరణ. మౌంట్ అబూ రాజస్థాన్ లోని ఒక హిల్ స్టేషన్. ఇది "అరవల్లి ఆఫ్ ఓసీస్" లేదా ఓజాస్ అఫ్ రాజాస్టాన్ ఎస్టేట్ "గా పిలువబడుతుంది. ఈ క్రింది చూడగల ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశం. నకికి సరస్సు మరియు ఈ సుందరమైన సరస్సులో బోటింగ్. 🏜రాక్ TOAD అద్భుతమైనది 🏜దిల్వర జైన్ దేవాలయం 🏜అ...