Skip to main content

Education

Education

1) భారత్ తో పాటు మరే ఇతర దేశాల్లో తమిళం అధికార భాషగా కొనసాగుతోంది ?
జ: శ్రీలంక, సింగపూర్
2) చంద్రగిరి కోట ఏ రాష్ట్రంలో ఉంది
జ: ఆంద్రప్రదేశ్
3) శబరిమలై ఏ రాష్ట్రంలో ఉంది
జ: కేరళ
4) గంగాసాగర్ మేళా – వార్షిక ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుగుతుంది ?
జ: పశ్చిమబెంగాల్
5) రమ్మన్ అనే పండుగను ఎక్కడ నిర్వహిస్తారు ?
జ: ఉత్తరాఖండ్
6) ప్రసిద్ధి చెందిన నబకలేబరా ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది
జ: ఒడిషా
7) బ్లాక్ పగోడా దేవాలయాలుగా పిలిచేవి ఏది ?
జ: సూర్య దేవాలయం, కోణార్క్
8) కళా ఘోడా ఆర్ట్స్ ఫెస్టివల్ ఏ సిటీలో జరుగుతుంది ?
జ: ముంబై
9) హనుఖ్కా అనే 8 రోజుల పండగ ఉత్సవాలను ఏ మతం వారు నిర్వహిస్తారు ?
జ: యూదులు
10) బెంగాల్ గ్రేటా గార్బో అని ఎవరిని అంటారు
జ: సుచిత్రా సేన్ (బెంగాల్ నటి)
11) ది ఫ్లెమింగో ఫెస్టివల్ ఎక్కడ జరుపుతారు ?
జ: ఆంధ్రప్రదేశ్ ( పులికాట్ సరస్సు -సూళ్ళూరుపేట)
12) జీరోని కనుగొన్నది ఎవరు ?
జ: పేరు తెలియని భారతీయుడు
13) 1864లో మద్రాస్ లో వేద్ సమాజ్ ను స్థాపించినవారు ఎవరు
జ: కేశవ్ చంద్రసేన్
14) One Religion, One Caste and One God for mankind – అని ప్రబోధించినవారు
జ: శ్రీ నారాయణ్ గురు
15) తబ్ఖత్ -ఇ- అక్బరీ రాసినది ఎవరు
జ: ఖ్వాజా నిజాముద్దీన్ అహ్మద్
16) అక్బర్ ఇస్లామ్ కు శత్రువు అని మొఘల్ కోర్టులో ఆరోపించిన ప్రముఖుడు ఎవరు
జ: బదౌనీ
17) భారతీయులకు చెందిన సంస్కృతం, జ్యోతిష్య శాస్త్రాన్ని దశాబ్దం పాటు అభ్యసించిన అరబ్ విద్యావంతులు ఎవరు ?
జ: అల్ బెరూనీ
18) పంచయాతన స్టైల్ లో నిర్మించిన దేవాలయానికి ఉదా. ఏది
జ: దశావతార టెంపుల్ ( దియోగఢ్ )
19) ద్రావిడ సంస్కృతిలో నిర్మించిన ఆలయాల్లో ఏ సింబల్ ఉంటుంది
జ: విమాన
20) కాళి దాసు రచనలు ఏవి
జ:  మేఘదూత, దశకుమార చరిత్ర, కుమార సంభవం

Comments

Popular posts from this blog

Education

Education 1) ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రస్తుతం భారత్ లో జరుగుతోంది. అసలు ఈ సదస్సును మొదట ఎప్పుడు నిర్వహించారు ? జ: 2010 వాషింగ్టన్ లో (నోట్: ఇస్తాంబుల్, దుబాయ్, మరకేష్, నైరోబీ, కౌలాలంపూర్, సిలికాన్ వ్యాలీల్లో జరిగాయి) 2) హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ఎన్నోవది ? జ: ఎనిమిది 3) హైదరాబాద్ HICC లో ప్రపంచ పారిశ్రామిక సదస్సు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతోంది ? జ: నీతి ఆయోగ్ 4) హైదరాబాద్ లో జరుగుతున్న 8వ ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు ఎంత శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు ? జ: 52.5 శాతం 5) GES ప్రారంభోత్సవం తర్వాత 29నాడు ఇవాంక ఏ చర్చలో పాల్గొంటారు ? జ: ఇన్నోవేషన్ ఆన్ వర్క్ ఫోర్స్ డెవలప్ మెంట్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్ (నోట్: ఈ చర్చలో మోడరేటర్ గా మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తారు ) 6) భారత్ లో అమెరికా రాయబారి ఎవరు ? జ: కెన్నెత్ ఇ. జస్టర్ 7) ప్రస్తుతం నీతి ఆయోగ్ CEO ఎవరు ? జ: అమితాబ్ కాంత్ 8) ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్ సహా ప్రముఖులకు ఎక్కడ తయారు చేయించిన జ్ఞాపికలను అందించనున్నారు ? జ: కరీంనగర్ ఫిలిగ్రీ కళాకార...