Skip to main content

Education

Education 

1) తెలంగాణలో పెద్ద పులల సంరక్షణ కోసం ఏ ఏరియాలో పెద్ద పులుల రక్షిత ప్రాంతం ( టైగర్ రిజర్వు ఏరియా) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: ఏటూరు నాగారంలో అటవీ ప్రాంతంలో
2) ఏయే ప్రాంతాలను కలుపుతూ పెద్దపులులకు భారీ టైగర్ కారిడార్ ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ?
జ: మహారాష్ట్రలోని తాడోబా, తెలంగాణలో కవ్వాల్, ఛత్తీస్ గఢ్ లో ఇంద్రావతి
3) ఫార్మా, బయోటెక్ రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా వచ్చే ఏడాదిలో హైదరాబాద్ లో ఏ సదస్సు జరగనుంది ?
జ: బయో ఏషియా సదస్సు – 2018
4) ప్రముఖులకు భద్రత కల్పించడాన్ని ఏ బలగాలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ( CISF)
(NOTE: ఇప్పటివరకూ VIP ల భద్రతను CRPF, ITBP లు కల్పిస్తున్నాయి )
5) శబరిమలై సన్నిధానంలో పిల్లలు తప్పిపోకుండా కేరళ పోలీసులు, వోడా ఫోన్ కలసి ఏ విధానాన్ని అనుసరించనున్నాయి
జ: రేడియో ఫ్రీక్వేన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ ను తగిలిస్తారు
6) నీటిపైన దిగడంతో పాటు ఎగిరే విమానం సీ ఫ్లేన్ ను స్పైస్ జెట్ ఎక్కడ  ప్రయోగించి చూశారు ?
జ: ముంబై తీరంలో
7) ఇటీవల భారీగా IFS కోడ్ లను మార్చిన బ్యాంక్ ఏది ?
జ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
8) మద్యం అమ్మకాలకు కనీస వయస్సును 21 నుంచి 23 యేళ్ళకి పెంచిన రాష్ట్రం ఏది ?
జ: కేరళ
9) తమిళనాడులో ఫ్లోరీ కల్చర్ పై ప్రత్యేక కేంద్రం ఏర్పాటుకు ఏ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: ఇజ్రాయిల్
10) ఢిల్లీలో ఆరోగ్య రంగంలో మెరుగైన సౌకర్యాల కల్పనకు ఏ దేశంతో భారత్ MOU కుదుర్చుకుంది ?
జ: క్యూబా
11)చైనాకు ఏ ఓడరేవును 99యేళ్ళ పాటు లీజుకు ఇస్తూ శ్రీలంక అధికారికంగా అప్పగించింది ?
జ: హంబన్ తోట

Comments

Popular posts from this blog

Education

Education 1) ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రస్తుతం భారత్ లో జరుగుతోంది. అసలు ఈ సదస్సును మొదట ఎప్పుడు నిర్వహించారు ? జ: 2010 వాషింగ్టన్ లో (నోట్: ఇస్తాంబుల్, దుబాయ్, మరకేష్, నైరోబీ, కౌలాలంపూర్, సిలికాన్ వ్యాలీల్లో జరిగాయి) 2) హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ఎన్నోవది ? జ: ఎనిమిది 3) హైదరాబాద్ HICC లో ప్రపంచ పారిశ్రామిక సదస్సు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతోంది ? జ: నీతి ఆయోగ్ 4) హైదరాబాద్ లో జరుగుతున్న 8వ ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు ఎంత శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు ? జ: 52.5 శాతం 5) GES ప్రారంభోత్సవం తర్వాత 29నాడు ఇవాంక ఏ చర్చలో పాల్గొంటారు ? జ: ఇన్నోవేషన్ ఆన్ వర్క్ ఫోర్స్ డెవలప్ మెంట్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్ (నోట్: ఈ చర్చలో మోడరేటర్ గా మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తారు ) 6) భారత్ లో అమెరికా రాయబారి ఎవరు ? జ: కెన్నెత్ ఇ. జస్టర్ 7) ప్రస్తుతం నీతి ఆయోగ్ CEO ఎవరు ? జ: అమితాబ్ కాంత్ 8) ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్ సహా ప్రముఖులకు ఎక్కడ తయారు చేయించిన జ్ఞాపికలను అందించనున్నారు ? జ: కరీంనగర్ ఫిలిగ్రీ కళాకార...