Skip to main content

Education

Education

1) ప్రధాని నరేంద్రమోడీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ సీ ప్లేన్ లో ప్రయాణించారు ?
జ: సబర్మతి నుంచి ధరోయ్ డ్యామ్ దాకా
2) గంగాసాగర్ ఉత్సానికి వచ్చే భక్తులకు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: పశ్చిమ బెంగాల్
3) సౌభాగ్య స్కీమ్ కింద నిరుపేదలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: జమ్మూ కశ్మీర్
4) దేశంలో బిచ్చగాళ్ళు లేని నగరంగా ఏది నిలిచింది ?
జ: హైదరాబాద్
5) నేషనల్ ఇన్ ఫర్మాటిక్స్ సెంటర్ NIC-CERT ను కేంద్ర ప్రభుత్వం ఎందుకోసం ఏర్పాటు చేస్తోంది ?
జ: సైబర్ అటాక్స్
6) బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై ఈవ్ టీజింగ్, వేధింపులను అరికట్టేందుకు సేఫ్ సిటీ సర్వైవ్ లెన్స్ స్కీమ్ ను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది ?
జ: బిహార్
7) ఫిజిక్స్ ఆఫ్ సెమీకండక్టర్ డివైజెస్ పై అంతర్జాతీయ వర్క్ షాప్ ను ఏ IIT లో నిర్వహిస్తున్నారు ?
జ: IIT, ఢిల్లీ
8) గ్రౌండ్ వాటర్ పై అంతర్జాతీయ సదస్సు ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు ?
జ: న్యూ ఢిల్లీ
9) FAME ఇండియా స్కీమ్ దేనికి సంబంధించినది ?
జ: ఎలక్ట్రిక్ బస్
10) దేశంలోనే మొదటిసారిగా ఎలక్ట్రానిక్ మానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు ?
జ: ఆంధ్రప్రదేశ్
11) ఐక్యరాజ్యసమితిలో పవర్ ఆఫ్ ఒన్ అవార్డు అందుకున్న భారతీయుడు ఎవరు ?
జ: లక్ష్మీ పూరి
12) బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( BARC) ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: నకుల్ చోప్రా
13) ఉపగ్రహాలను మోసుకెళ్లేందుకు స్మాల్ లాంచ్ వెహికిల్స్ ను అభివృద్ధి చేస్తున్న సంస్థ ఏది ?
జ: ఇస్రో
14) నేపాల్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ఏ కూటమికి అత్యధిక స్థానాలు దక్కాయి ?
జ: 165 స్థానాలు ( మొత్తం 275 సీట్లు)
15) గోల్డెన్ వీసా (H-1B వీసా ) గా పిలిచే వీసా  ఏ దేశంలో అమల్లో ఉంది ?
జ: అమెరికాలో
16) యూరోపియన్ యూనియన్ దేశాల్లో సమాచార భద్రతకు GDPR అమల్లోకి రానుంది. GDPR అంటే ?
జ: General Data Protection Regulation
17) ఆల్కామ్ శాట్ – 1 అనేది ఏ దేశానికి చెందిన ఉపగ్రహం ?
జ: అల్జీరియా
18) ఆఫ్గనిస్తాన్ తో మొట్ట మొదటి క్రికెట్ టెస్ట్ సిరీస్ ఆడేందుకు అవకాశం కల్పించిన దేశం ఏది ?
జ: ఇండియా
19) 2018 సమ్మర్ యూత్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి ?
జ: బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా
20) బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ( BCCI) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
జ: వాంఖేడే స్టేడియం, ముంబై
21) ఇస్రోని ఏ సంవత్సరంలో స్థాపించారు ?
జ: 1969 లో
22) మిషనరీస్ ఆఫ్ ఛారిటీని స్థాపించినది ఎవరు ?
జ: మదర్ థెరిసా
23) వాల్మికి జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: బిహార్

Comments

Popular posts from this blog

Education

Education 1) ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రస్తుతం భారత్ లో జరుగుతోంది. అసలు ఈ సదస్సును మొదట ఎప్పుడు నిర్వహించారు ? జ: 2010 వాషింగ్టన్ లో (నోట్: ఇస్తాంబుల్, దుబాయ్, మరకేష్, నైరోబీ, కౌలాలంపూర్, సిలికాన్ వ్యాలీల్లో జరిగాయి) 2) హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ఎన్నోవది ? జ: ఎనిమిది 3) హైదరాబాద్ HICC లో ప్రపంచ పారిశ్రామిక సదస్సు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతోంది ? జ: నీతి ఆయోగ్ 4) హైదరాబాద్ లో జరుగుతున్న 8వ ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు ఎంత శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు ? జ: 52.5 శాతం 5) GES ప్రారంభోత్సవం తర్వాత 29నాడు ఇవాంక ఏ చర్చలో పాల్గొంటారు ? జ: ఇన్నోవేషన్ ఆన్ వర్క్ ఫోర్స్ డెవలప్ మెంట్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్ (నోట్: ఈ చర్చలో మోడరేటర్ గా మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తారు ) 6) భారత్ లో అమెరికా రాయబారి ఎవరు ? జ: కెన్నెత్ ఇ. జస్టర్ 7) ప్రస్తుతం నీతి ఆయోగ్ CEO ఎవరు ? జ: అమితాబ్ కాంత్ 8) ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్ సహా ప్రముఖులకు ఎక్కడ తయారు చేయించిన జ్ఞాపికలను అందించనున్నారు ? జ: కరీంనగర్ ఫిలిగ్రీ కళాకార...