Skip to main content

Education

Education

1).ఫాహియన్ ఎవరి కాలంలో భారతదేశాన్ని దర్శించాడు.   జవాబు:రెండోవ చంద్రగుప్తుడు
2).కుమారగుప్తుని పాలనకు సంబందించిన సమాచారాన్ని అధికంగా ఏ చారిత్రకాదరాలు అందిస్తున్నాయి
జవాబు:నాణాలు
3).గుప్తుల కాలానికి సంబంధించిన ఎన్ని శాసనాలు లభించాయి
జవాబు:42
4).రఘువంశ గ్రంధాకర్త ఎవరు
జవాబు:కాళిదాసు
5).గుప్తుల యుగంలో రచించిన ఏ పుస్తకాన్ని మౌర్యుల కాలంలో కౌటిల్లుడు రచించిన అర్దశస్త్రంతో పోలుస్తారు
జవాబు:కామందకుని 'నీతిసారం'
6).సముద్రగుప్తుడు సంగీత ప్రియుడని ఏ ఆధారం తెలుపుతుంది
జవాబు:నాణాలు
7).చంద్రగుప్త విక్రమాదిత్యుని రాజధాని నగరమేది?
జవాబు. పాటలిపుత్రం
8).చంద్రగుప్త విక్రమాదిత్యుని  తల్లిపేరు ఏమిటీ?
జవాబు:దత్తదేవి
9).చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఎవరిని పూజించే వారు?
జవాబు:శివుడు
10).గుప్తుల కాలంలో ఎవరికి మంత్రి పరిషత్తులో స్థానం కలదు?
జవాబు:మహా దండ నాయక,మహా సంధి విగ్రహిక,మహా బలాధీకృత
11).గుప్తుల రాజముద్రిక పై ఉన్న బొమ్మ ఏది?
జవాబు:గరుడ
12గుప్తుల కాలంలో ఏ పదాన్ని రాష్ట్రానికి సమానార్ధకంగా వాడారు?
జవాబు:ప్రదేశం,భోగ,భుక్తి
13).'సూర్య సిద్ధాంత' గ్రంధాన్ని రచించింది ఎవరు?
జవాబు:ఆర్యభట్ట
14).గుప్తుల కాలంలో ఏ భాషకు ప్రోత్సాహం లభించింది?
జవాబు:సంస్కృతం
15).గుప్తుల కాలంలో భారతదేశానికి ఏ దేశముతో సంబంధాలు కలవు?
జవాబు:రోమ్,చైనా,శ్రీలంక
16).గుప్తుల కాలములో భూమి కొలతను సూచించే పదమేది?
జవాబు కుల్యవాప,హల కరిశ
17).గుప్తుల కాలములో శక్తివంతమైన మతమేది?
జవాబు:హిందూ
18).గుప్తుల యుగములో ప్రధాన దిగుమతులు ఏవి?
జవాబు: చైనా పట్టు,గుర్రాలు,దంతం
19).గుప్తుల కాలములో ప్రభువులు మిగులు ధనాన్ని దేని పై వెచ్చించేవారు?
జవాబు:విలాసాలు

Comments

  1. شكرا على الموضوع
    نتمنى المزيد ....
    زيارتكم تسرنا على الروابط التالية
    أخبار العالم
    الموقع الأول
    جسور التواصل
    الصحة العامة

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Education

Education 1) ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రస్తుతం భారత్ లో జరుగుతోంది. అసలు ఈ సదస్సును మొదట ఎప్పుడు నిర్వహించారు ? జ: 2010 వాషింగ్టన్ లో (నోట్: ఇస్తాంబుల్, దుబాయ్, మరకేష్, నైరోబీ, కౌలాలంపూర్, సిలికాన్ వ్యాలీల్లో జరిగాయి) 2) హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ఎన్నోవది ? జ: ఎనిమిది 3) హైదరాబాద్ HICC లో ప్రపంచ పారిశ్రామిక సదస్సు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతోంది ? జ: నీతి ఆయోగ్ 4) హైదరాబాద్ లో జరుగుతున్న 8వ ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు ఎంత శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు ? జ: 52.5 శాతం 5) GES ప్రారంభోత్సవం తర్వాత 29నాడు ఇవాంక ఏ చర్చలో పాల్గొంటారు ? జ: ఇన్నోవేషన్ ఆన్ వర్క్ ఫోర్స్ డెవలప్ మెంట్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్ (నోట్: ఈ చర్చలో మోడరేటర్ గా మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తారు ) 6) భారత్ లో అమెరికా రాయబారి ఎవరు ? జ: కెన్నెత్ ఇ. జస్టర్ 7) ప్రస్తుతం నీతి ఆయోగ్ CEO ఎవరు ? జ: అమితాబ్ కాంత్ 8) ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్ సహా ప్రముఖులకు ఎక్కడ తయారు చేయించిన జ్ఞాపికలను అందించనున్నారు ? జ: కరీంనగర్ ఫిలిగ్రీ కళాకార...